Header Banner

ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి! కోర్టు ఆదేశాలతో..

  Mon Jun 02, 2025 18:44        Politics

అనారోగ్య కారణాలతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేయగా, పోలీసులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గత కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు మూడు రోజుల క్రితం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించింది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి అవసరమైన వైద్య సేవలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించారు.

 

ఇది కూడా చదవండి: 4 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానాన్ని ఢీకొన్న రాబందు.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

 

దీంతో ఇవాళ ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించారు. కాగా, వల్లభనేని వంశీ ఆరోగ్య స్థితిగతులపై సమగ్రమైన నివేదికను ఈ నెల 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నట్లు ఆయుష్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించి లోతైన విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో, గతంలో కూడా ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, మెరుగైన చికిత్స అవసరమని భావించిన నేపథ్యంలో, కోర్టు అనుమతితో ఆయనను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమర్పించబోయే నివేదిక కోర్టులో కీలకం కానుంది.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #VallabhaneniVamsi #YSRCP #AndhraPradesh #APPolitics #APNews #ViralNews #APPolices #Health